అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, September 7, 2011

నా కొడుకుల్ని కాల్చి చంపేయక వారికి కోట్లు ఖర్చు పెడుతున్నారు...

మొన్న హైదరాబాద్‌, నిన్న ముబై నేడు దేశ రాజధాని డిల్లీ ప్రదేశం ఏదైనా వారి లక్ష్యం ఒకటే విద్వంసం సృష్టించడం. వినాషనానికి పాల్పడటం. ప్రజల్ని చంపి ఆస్తుల్ని ద్వంసం చేయడంలో వారికున్న ఆనందం ఏమిటో నాకర్థం కాదు. మతపిచ్చి నెత్తి కెక్కి మానవత్వం మర్చిపోతున్నారు. అలాంటి వారు పోలీసులకు దొరికితే వారిని శిక్షించకుండా... విలాసవంతమైన జీవితం... నా కొడుకుల్ని కాల్చి చంపేయక వారికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కసబ్‌... ఆడబ్బ ఎవడైనా కానీ దొరికినవాన్ని దొరికినట్టు కాల్చి చంపేయాలి. అమెరికా వాడు చూడు వాని మీద దాడి చేసిన వాన్ని(బిన్‌లాడెన్‌) వెతికి వెతికి పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లో పట్టుకుని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు. కానీ మన వారు మాత్రం దొరికిన ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఇంకా క్షమా బిక్షలు తొక్క...... ఏంటేంటో అని వాళ్లను వదిలేసున్నారు. దేశ రక్షన వ్యవస్థను పటిష్ట పర్చాలి. ఇంటలిజెంట్‌ వర్గాలను అనువణువునా ఏర్పాటు చేయాలి ఏ చిన్న విద్వంసం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మతమంటే మానవత్వం అనీ...మారణహౌమం కాదని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించాలి..

సుందర్

No comments:

Post a Comment